వేమన కవిత్వం – మానవత, విశ్వమానవత

45.00

పేజీలు : 56
రాచపాళెం చంద్రశేఖర రెడ్డి సాహిత్య విమర్శకుడు, కవి. 1948 అక్టోబర్‌ 16న చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని కుంట్రపాకం గ్రామంలో జన్మించారు. శ్రీవెంకటేశ్వరా విశ్వవిద్యాలయంలో తెలుగు ఎం.ఏ. పిహెచ్‌.డిలు చేసి శ్రీకృష్ణదేవరాయ, యోగివేమన విశ్వవిద్యాలయాలలో 38 ఏళ్ళు అధ్యాపకుడుగా పనిచేశారు. కడపలోని సి.పి.బ్రౌన్‌ భాషాపరిశోధన కేంద్రానికి నాలుగేళ్ళు బాధ్యులుగా పనిచేశారు. తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ విమర్శ, ప్రతిభా పురస్కారాలను ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం నుండి గురజాడ, తెలుగు బాషా పురస్కారాలను అందుకున్నారు.

Reviews

There are no reviews yet.

Be the first to review “వేమన కవిత్వం – మానవత, విశ్వమానవత”

Your email address will not be published. Required fields are marked *