మన శిల్పులు- చరిత్ర – శాశనాలు
₹50.00
పేజీలు : 80
గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని పలివేరు గ్రామంలో 1955లో పుట్టిన శివనాగిరెడ్డి, తిరుపతిలోని శిల్పకళాశాలలో సాంప్రదాయ వాస్తు, ఆలయ శిల్పకళలో నాలుగేళ్ళు, శిక్షణ పొంది ఎస్వీ యూనివర్శిటీ నుంచి బీకాం, ఉస్మానియా యూనివర్శిటీ నుంచి చరిత్ర, పురావస్తు శాస్త్రంలో ఎం.ఎ., హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో పీహెచ్డీ పట్టాలని పొందారు. చరిత్ర, శాసనాలు పురావస్తు శాస్త్రం, పర్యాటకం, బౌద్ధం … వీటిపై అనేక పుస్తకాలు రాశారు. శ్రీశైలం జలాశయం ముంపుకు గురైన క్రీ.శ.7-17 శతాబ్దాలకుచెందిన 100కు పైగా దేవాలయాలను తొలగించి, ఎగువన పునర్నిర్మించారు.
Out of stock






Reviews
There are no reviews yet.