రాజశేఖర చరిత్రము
₹140.00
పేజీలు : 184
‘కందుకూరి వీరేశలింగం’ అనేది కేవలం ఒక వ్యక్తి పేరు కాదు. సుమారు 170 సంవత్సరాల కిందటి తెలుగు సామాజిక చరిత్ర పర్యాయపదం. వ్యవస్థాగతమైన అనేక వెనుకబాటుతనాలకూ, అంధవిశ్వాసాలకూ, అణచివేతలకూ, వివక్షలకూ, కష్టాలకూ, కడగండ్లకూ ఆ పేరొక సజీవ సాక్ష్యం. పంతులు గారు చేసిన శతాధిక రచనలు వారికి ప్రతిరూపాలు. ముఖ్యంగా ‘రాజశేఖరచరిత్ర’ వంటి నవలలు కందుకూరి వీరేశలింగం అనే నామవాచకానికి సర్వనామాలు. నవలా ప్రక్రియను మనం కల్పనా సాహిత్యంలో భాగంగా పరిగణిస్తున్నాం.
Out of stock






Reviews
There are no reviews yet.