కుసుమ ధర్మన్న జీవిత ప్రస్థానం

25.00

పేజీలు : 24

పుట్ల హేమలత గారు పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం, రాజమండ్రిలో ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేస్తున్నారు. 13 సంవత్సరం లోనే తొలి కథ ‘తిరిగి రాని పయనం’తో రచనా వ్యాసాంగానికి శ్రీకారం చుట్టారు. పలు పత్రికల్లో, కవితలు, వ్యాసాలు వ్రాసారు. కొన్ని కథలు, కవితలు హిందీ ఇంగ్టీషు భాషలలోకి అనువదించబడ్డాయి. అంతర్జాతీయ జాతీయ సదస్సులలో పాల్గొని 30కి పైగా పరిశోధనా పత్రాలు సమర్పించారు.

Reviews

There are no reviews yet.

Be the first to review “కుసుమ ధర్మన్న జీవిత ప్రస్థానం”

Your email address will not be published. Required fields are marked *