- You cannot add "నాన్నా ఎందుకిలా చేశారు?" to the cart because the product is out of stock.
యుగపురుషుడు వీరేశలింగం
₹270.00
పేజీలు : 336
రాజమహేంద్రవరంలో గోదావరిపై సేతువు ఇప్పుడు వచ్చింది గాని నవీన కాలానికి సంస్కరణోద్యమంతో హేతు సేతువు ఎప్పుడో వేశారు కందుకూరి వీరేశలింగం. కన్నుమూసి వందేళ్లు గడిచినా అస్తమయం లేని సూర్యుడిలా గోదారిని అరుణారుణం చేస్తుంటాడు వీరేశలింగం. కొన్ని కోటి లింగాలు కొట్టుకునిపోయినా వీరొక్కరు మిగిలారు చాలని చెప్పుకోగల విస్ఫులింగమైనారు వీరేశలింగం. జీవించి వుండగానే కథాత్మక వ్యక్తిగా తనకో ఇతిహాసం సృష్టించుకున్నారు వీరేశలింగం.
Reviews
There are no reviews yet.