సాహితీ సుగంధం

100.00

పేజీలు : 144
డా|| పి.వి.సుబ్బారావు 1950 ఫిబ్రవరి 12వ తేదీన ప్రకాశం జిల్లా, బోడపాలెం గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు శ్రీమతి వేంకట లక్ష్మమ్మ, రంగయ్యలు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి యం.ఏ., తెలుగు (1972) డిగ్రీ పొందాసరు. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం నుండి అనిశెట్టి సాహిత్యానుశీలనం సిద్ధాంత గ్రంథం రాసి పి.హెచ్‌.డి., పొందారు (1993). చిలకలూరిపేట నుండి రంగనాయకలు కళాశాల తెలుగశాఖలో 1972 ఆగస్టులో లెక్చరరుగా చేరి, రీడరుగా, శాఖాధిపతిగా, వైస్‌-ప్రిన్సిపల్‌గా పదోన్నతులు పొంది, దాదాపు 36 సంవత్సరాలు పనిచేసి పదవీ విరమణ చేశారు.

Reviews

There are no reviews yet.

Be the first to review “సాహితీ సుగంధం”

Your email address will not be published. Required fields are marked *