నయవంచన – 10 సంవత్సరాల నిరంకుశపాలన, 10దారుణ మోసాలు

20.00

పేజీలు 32
పదేళ్లుగా ఈ రాష్ట్రాన్ని పాలించిన టి.డి.పి, వై.సి.పి విభజన చట్టం లోని హామీలను అమలు చేయించుకోడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని ఏనాడూ నిలదీయలేదు. మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన, చేస్తున్న తీవ్ర అన్యాయాన్ని ఏనాడూ నామమాత్రంగానూ ప్రశ్నించలేదు. మోడీ ప్రాపకం కోసమే పోటీపడ్డాయిÑ పడుతున్నాయి. ఈ పదేళ్లుగా రాష్ట్రానికీ ప్రజలకూ తీరని అన్యాయం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా పది సంవత్సరాలుగా కేంద్రంలో తిష్టవేసిన నిరంకుశ బిజెపిని గద్దె దించాలి. ప్రజల తరపున నికరంగా, నిజాయితీగా పాటుపడుతున్న ప్రత్యామ్నాయ శక్తుల్ని గెలిపించుకోవడానికి ప్రజలు తమ వంతు పాత్ర పోషించాలి.

Reviews

There are no reviews yet.

Be the first to review “నయవంచన – 10 సంవత్సరాల నిరంకుశపాలన, 10దారుణ మోసాలు”

Your email address will not be published. Required fields are marked *