వీరబ్రహ్మం రచనలు సామాజిక స్పృహ

70.00

పేజీలు : 88
డా|| మూల మల్లికార్జునరెడ్డి గారు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోనే పోతులూరి వీరబ్రహ్మం మీద పరిశోధన చేశారు. ”శ్రీ వీరబ్రహ్మేంద్రుని తాత్త్విక దార్శనికత” పేరుతో తన సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించారు. పలుచోట్ల పార్ట్‌టైం ఉద్యోగాలు చేసి యోగివేమన విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో అధ్యాపకుడుగా చేరారు. కొంతకాలానికి అక్కడే లలితకళల విభాగంలోకి అధ్యాపకుడుగా వెళ్ళారు. వ్యాసవైజయంతి, గోష్ఠి అనే విమర్శ వ్యాస సంపుటాలు ప్రచురించారు. లలితకళల విభాగం విద్యార్థుల కోసం ”లలితకళా విలాసం” అనే గ్రంథం రాశారు.

Reviews

There are no reviews yet.

Be the first to review “వీరబ్రహ్మం రచనలు సామాజిక స్పృహ”

Your email address will not be published. Required fields are marked *