స్వతంత్రం తరువాత భారతదేశం

500.00

పేజీలు : 708
సమకాలీన చరిత్ర రచయితకు గౌరవాస్పదుడైన బిపన్‌ చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీలు రచించిన భారత స్వాతంత్య్ర పోరాటం గ్రంథం అమితాదరణ పొంది నిరంతరం పునరుద్రణలు వెలువడుతూనే వుంది. అలాగే కృష్ణారెడ్డి రాసిన చరిత్ర గ్రంథాల సరీస్‌ను, డిఎన్‌ఝా ప్రాచీన భారతం, సతీష్‌ చంద్ర మధ్యయుగాల భారతదేశం, సుమిత్‌ సర్కార్‌ ఆధునిక భారతదేశం తదితర గ్రంథాలనుకూడా ప్రజాశక్తి ప్రచురించింది.
స్వతంత్రం తర్వాత భారతదేశం’ అన్న బిపన్‌ చంద్ర బృందం రచన ఇప్పుడు తొలిసారి తెలుగులో వెలువడుతున్నది. ప్రత్యేకించి విద్యార్ధుల, ఉద్యోగ పరీక్షార్థుల కోణం నుండి ప్రాథమిక సమాచార వనరు ఈ పుస్తకం.

Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “స్వతంత్రం తరువాత భారతదేశం”

Your email address will not be published. Required fields are marked *