ఏడుపదుల స్వాతంత్య్రం

60.00

పేజీలు : 88
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి డెభ్బై ఏళ్లు పూర్తయింది. స్వాతంత్య్ర ఫలాలు కొందరికే పరిమితమయ్యాయి. దేశంలో అధికసంఖ్యలో ఉన్న పేదలు, దళితులు, మైనారిటీ ప్రజలకు అందడం లేదు. తెల్లవారి నుంచి నల్లవారి చేతుల్లోకి పాలన మారినా అనుకున్న స్థాయిలో అభివృద్ధి సాధించలేదన్నది జగమెరిగిన సత్యం. పాలకులు అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాల ఫలితంగా ధనికులు మరింత ధనవంతులుగా, పేదలు మరింత పేదలు మారుతున్న పరిస్థితి. దేశంలో ఏ లక్ష్యాలతో స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారో ఆ లక్ష్యాలు ప్రజలకింకా కనుచూపుమేరలో లేవన్నది పుస్తక సారాంశం. పీపుల్స్‌ డెమక్రసీ, ఫ్రంట్‌లైన్‌లో ప్రచురితమైన వ్యాసాల సంగ్రహమే ఈ ‘ఏడుపదుల స్వాతంత్య్రం’.

Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “ఏడుపదుల స్వాతంత్య్రం”

Your email address will not be published. Required fields are marked *