దేశభక్తి ముసుగులో…

20.00

పేజీలు : 32

దేశభక్తి సంస్థగా ప్రచారం చేసుకుంటూ అనేక సంఘవిద్రోహ చర్యలకు పాల్పడుతూ ఉంటుంది.సంఘ కార్యకలాపాలను విస్తరించేందుకు , వారి బలాన్ని పెంచుకునేందుకు విద్యార్థులను టార్గెట్‌ చేసుకొని ఆకర్షిస్తుంటారు. వ్యక్తిత్వ వికాసాన్ని నేర్పిస్తామని చెప్పి శాఖలకు పిలిచి మతోన్మాదాన్ని ప్రభోదించి ఒక ఉన్మాదిగా మార్చేస్తారు. ముస్లిములు, క్రైస్తవులు ఈ దేశ సమగ్రతకు, ఐకమత్యానికి ప్రమాదకరమని, వారిని ఈ దేశంలో అంతం చేయడం ఒక దైవకార్యమని నూరిపోస్తారు. చంపేందుకు ఉసిగొల్పుతారు.  12 ఏళ్లపాటు ఆసంస్థలో పనిచేసిన తరువాత అందులో ఉన్న కుట్రలను గ్రహించి దానితో ధర్మయుద్ధానికి దిగాను. .– విజయశంకర్‌రెడ్డి

SKU: ఆర్‌.ఎస్‌.ఎస్‌ ప్రచారక్‌ పశ్చాత్తాపం Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “దేశభక్తి ముసుగులో…”

Your email address will not be published. Required fields are marked *