ప్రజాకవి వేమన

300.00

పేజీలు : 408
డా|| ఎన్‌. గోపి వేమనపరిశోధకుల్లో అగ్రగణ్యులు. ‘వేమనగోపి’గా ప్రసిద్ధులు. ప్రస్తుత ‘ప్రజాకవి వేమన’ 1980లో వెలువడిన వారి పిహెచ్‌.డి. సిద్ధాంత గ్రంథం. 5 పునర్ముద్రణలు పొంది ఇప్పటికీ వన్నె తరగని ప్రామాణిక కృషిగా కొనసాగుతున్నది. ఇదేకాక గోపిగారు వేమనను గురించిన ‘వేమన్నవాదం’, ‘వ్యాసనవమి’, ‘వేమన పద్యాలు’ (ప్యారిస్‌ ప్రతి), ‘వేమన్న వెలుగులు’ వంటి గ్రంథాలను వెలువరించారు. గోపిగారు వస్తుత:కవి. వారు రచించిన మొత్తం 50 గ్రంథాల్లో 21 కవితా సంపుటాలు, 7 విమర్శా వ్యాస సంపుటాలు, 3 పరిశోధన గ్రంథాలు, 5 యాత్రా చరిత్రలు, 5 అనువాద గ్రంథాలు, 2 వ్యాఖ్యానాలు, 3 శీర్షికా ధారావాహికలు (జశీశ్రీబఎఅ ఔతీఱ్‌ఱఅస్త్రర), 2 ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు, 2 వయోజన విద్యావాచకాలు ఉన్నాయి.

SKU: పరిశోధన గ్రంథం Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “ప్రజాకవి వేమన”

Your email address will not be published. Required fields are marked *