ప్రమాదంలో పౌరసత్వం! బిజెపి అబద్ధాల ఫ్యాక్టరీ !!

10.00

పేజీలు : 32
తరతరాలుగా భారతదేశంలో నివసిస్తున్న మనమంతా ఈ దేశ పౌరులమేనని 2020లో నిరూపించుకోవలసి ఉంటుంది. కేంద్రంలో నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం జాతీయ జనాభా రిజిస్టర్‌ లెక్కల సేకరణ పేరుతో మనకీ దుర్గతి పట్టిస్తోంది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన పౌరసత్వ సవరణ చట్టం దేశంలోని ప్రజలను మతాలవారీగా విడగొడుతుంది. బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళనకారులపై జరిపించిన కాల్పుల్లో అనేక మంది చనిపోయారు. లౌకిక, ప్రజాతంత్ర వాదులు, దేశ భక్తులు మేల్కొని ఆర్‌ఎస్‌ఎస్‌ – బిజెపి దుష్టపన్నాగాలను తిప్పికొట్టడానికి ముందుకు రావాలి.

Reviews

There are no reviews yet.

Be the first to review “ప్రమాదంలో పౌరసత్వం! బిజెపి అబద్ధాల ఫ్యాక్టరీ !!”

Your email address will not be published. Required fields are marked *