మార్క్స్‌ పెట్టుబడి నేటి సమాజం

60.00

పేజీలు : 88

మార్క్స్‌ కాపిటల్‌ ప్రచురించి 150 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సహమత్‌ వారు నిర్వహించిన కార్యక్రమంలో సి పి చంద్రశేఖర్‌ ఇచ్చిన నాలుగు ఉపన్యాసాలు పుస్తకంగా ప్రచురించటం ప్రాముఖ్యతను సంతరించుకుంది. మార్క్సిస్టులకు సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలకు ఉన్న విభేదాలను రచయిత ఈ పుస్తకంలో స్పష్టంగా వివరించడమే కాక పెట్టుబడిదారీ విధానం మీద మార్క్సిస్టు విశ్లేషణను నవీకరించి, ఈనాటి ద్రవ్య పెట్టుబడి గురించి కూడా వివరించారు; అంతేకాదు. మార్క్సిజం, సాంప్రదాయ రాజకీయ అర్థశాస్త్రానికి ఉన్న భేదాలు ఎంతో లోతయినవని, సాధారణంగా అనుకునే దానికన్నా ఎక్కువగానే మార్క్స్‌ సాంప్రదాయ ఆర్థశాస్త్రజ్ఞులతో విభేదించారని వివరించారు.

Out of stock

SKU: సి పి చంద్రశేఖర్‌ ఇచ్చిన నాలుగు ఉపన్యాసాలు Categories: , Tag:

Reviews

There are no reviews yet.

Be the first to review “మార్క్స్‌ పెట్టుబడి నేటి సమాజం”

Your email address will not be published. Required fields are marked *