- You cannot add "నాన్నా ఎందుకిలా చేశారు?" to the cart because the product is out of stock.
రవీంద్రనాథ్ ఠాగూర్ ” గీతాంజలి ”
₹60.00
పేజీలు : 64
1913లో నోబెల్ బహుమతినందుకున్న ‘గీతాంజలి’ భారతీయ సాహిత్యంలో మణిపూస. శతాబ్దిగతించినా నోబెల్ బహుమతి నందుకున్న ఏకైక సాహిత్య గ్రంధంగా గీతాంజలి నిలుస్తుంది.మనల్ని ప్రభావితంచేసే రచనల్ని మన భావనలో రాసుకోవాలనే తపన రచనా వ్యాసంగం గలవారికి తప్పని సరిగా ఉంటుంది. అందుకే భారత కథను, రామాయణాన్ని, భాగవత కథల్ని ఎవరికి తోచిన రీతిలో వారు ఆనువాదాలు చేశారు.
Reviews
There are no reviews yet.