- You cannot add "నాన్నా ఎందుకిలా చేశారు?" to the cart because the product is out of stock.
స్వీయచరిత్ర సంగ్రహము : కందుకూరి వీరేశలింగం
₹150.00
పేజీలు : 192
నిజానికి వీరేశలింగం, కుళ్లిపోయిన సమాజం మీదా, కుళ్లు సంస్కారం మీదా ధ్వజమెత్తటానికి పూర్వం ఆ సంఘానికీ, సంస్కృతికీ చెందిన కుళ్లులోనే జీవించాడు. ఆయన వాయువేగంతో జన సామాన్యాన్ని తోసుకుని ముందుకు వెళ్లి, వారి పీడనలకు గురి అయి, చిట్టచివరకు వివిధ జీవిత రంగాలలో పురోగమనానికి మార్గాలేవో నిరూపించగలిగాడు. సాహిత్య రంగంలో సహితం ఆయన తన కృషిని కొన్ని శతాబ్దాల క్రితం ఉండిన ప్రక్రియలతో ప్రారంభించి కాలక్రమాన ఆధునిక తెలుగు సాహిత్యానికి అగ్రగామిగా నిలబడ్డాడు. ఆయన ఇతరులను ఒక వంక సంస్కరిస్తూనే మరొకవంక తనను తాను సంస్కరించుకున్నాడు.
Reviews
There are no reviews yet.