ఉదయ వీచికలు

150.00

పేజీలు 136
కొన్ని సంవత్సరాలపాటు ప్రతీ ఆదివారం ప్రజాశక్తి దిన పత్రికలో రాజాబాబు కంచర్ల  (కె.ఎక్స్‌.రాజు) రచనలు సంపాదకీయాలుగా వెలువడ్డాయి.  మనిషి చూడవలసిన నిజమైన అందం శ్రమైక జీవన సౌందర్యంలో ఉందని చెప్పారు. సామాజిక అంతరాలు కొనసాగడం అంటే మానవత్వం మృగ్యమైపోవడమేనన్నారు. కుటుంబ విలువలు ఈ వ్యాపార సంస్కృతి కారణంగా దిగజారిపోతున్న వైనాన్ని ఎత్తిచూపారు. భిన్నత్వంలో ఏకత్వం ఎంత గొప్పదో తెలియజెప్పారు. సామ్యవాద ఆదర్శాలను పాఠకుల ముందుంచారు. వాటిని పాఠకులు ఆస్వాదించారు, ఆహ్వానించారు, ఆదరించారు. వాటిలో కొన్నింటిని ఏరి, కూర్చి మళ్ళీ మీ అందరి ముందుకూ ప్రజాశక్తి బుక్‌హౌస్‌ పుస్తకరూపంలో తెస్తోంది. స్వీకరించండి.

Reviews

There are no reviews yet.

Be the first to review “ఉదయ వీచికలు”

Your email address will not be published. Required fields are marked *