తెలుగు భాషా ప్రాచీనత : నాణేలు
₹25.00
పేజీలు : 40
ప్రముఖ న్యూరో సర్జన్గా పేరుగాంచిన రాజారెడ్డి, నీమ్స్ డైరెక్టర్గా పని చేశారు. వృత్తి వైద్యమైనా, ప్రవృత్తి రీత్యా నాణేలను పరిశీలించి అనేక ప్రామాణిక వ్యాసాలు, పుస్తకాలు రచించారు. తెలంగాణాలోని కోటిలింగాల నాణేలపై పరిశోధించి, తెలుగువారి తొలి పాలకులూ, శాతవాహనుల ముందరి రాజులూ అయిన నరన, గోబధ, సమగోప, కమవాయల గురించి, తెలంగాణాలోనేకాక మొత్తం తెలుగు వారికే కోటలింగాల తొలిరాజధాని అని నిరూపించారు. నాణేలపై అంతర్జాతీయ ఖ్యతిగడించారు.
Out of stock






Reviews
There are no reviews yet.